రాష్ట్ర ప్రభుత్వం సొయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం
ముధోల్ నియోజకవర్గంలో సొయా కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం దళారుల చేతికి అమ్మకాలు చేయడం వలన రైతులకు భారీ నష్టం రైతులకు సాయపడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని రైతుల ...
Read more
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2024 జపాన్కు
బహుమతి: 2024 నోబెల్ శాంతి బహుమతి నిహాన్ హిడాంక్యో సంస్థకు. సంస్థ ఉద్దేశ్యం: అణు దాడుల బాధితుల పక్షాన పోరాడడం. ప్రయత్నాలు: అణ్వాయుధాలను నిరోధించడం, బాధితుల అనుభవాలను ...
Read more
: దసరా 2024: పాలపిట్టను చూడటం ఎందుకు శుభప్రదం
దసరా పండుగలో పాలపిట్టను చూడటం శుభప్రదంగా భావిస్తారు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడికి దర్శనమిచ్చిన నీలకంఠ పక్షి. పాండవుల విజయానికి సూచికగా పాలపిట్టను దర్శన చేయడం. : ...
Read more
దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
పండుగలు: దసరా, దీపావళి ప్రత్యేక రైళ్లు: 1,400 సమయమితి: నవంబర్ 30 వరకు ప్రయాణికుల సౌకర్యం: అదనపు బుకింగ్ కౌంటర్లు దక్షిణ మధ్య రైల్వే, దసరా ...
Read more
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏపీ జిల్లాల్లో మోస్తరు వానలు: మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, ...
Read more
: లోన్స్ తీసుకునే వారికి షాక్.. వడ్డీరేట్లు పెంచిన కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను స్వల్పంగా పెంచుతోంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. పర్సనల్ లోన్స్, వాహన రుణాలపై ...
Read more
భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా నివాళి
విద్యలో భారతీయ మూలాలను కలగలిపిన నానాజీ దేశ్ ముఖ్ శ్రీ సరస్వతీ శిశుమందిరాలను స్థాపించి సదాచారం, సంస్కారం విద్యార్థులకు అందించిన వేదాంతి గ్రామీణ అభివృద్ధి, సస్యశ్యామల నేలల ...
Read more
ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్ సీట్లు
సిద్ధిపేటకు చెందిన కొంక దంపతుల నలుగురు కుమార్తెలకు ఎంబీబీఎస్ సీట్లు. మమత, మాధవి, రోహిణి, రోషిణి MBBS సీట్లు పొందినట్లు తెలిపారు. జిల్లా మెడికల్ కాలేజీ వల్ల ...
Read more
. రతన్ టాటా మృతి పట్ల ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సంతాపం
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలిపారు. రతన్ టాటాను ఇండియన్ ఇండస్ట్రీకి టైటాన్గా అభివర్ణించారు. ఆయన దేశభక్తి మరియు పరిశ్రమలపై ...
Read more