రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు ధ్వజం
ముత్యాలమ్మ దేవాలయ విగ్రహం ధ్వంసం ఘటనపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు సమగ్ర విచారణ కోరుతూ డీజీపీకి విజ్ఞప్తి : ...
Read more
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: పంతంగి వీరస్వామి గౌడ్
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పంతంగి వీరస్వామి గౌడ్ వ్యాఖ్య లా అండ్ ఆర్డర్ ను కాపాడడంలో పోలీసులు కీలకమని అభివృద్ధి సూర్యాపేట జిల్లా కేంద్రంలో అమరవీరుల ...
Read more
నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శిస్తారు. ...
Read more
నేడు సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ.. తీర్పుపై ఉత్కంఠ
Supreme Court: సుప్రీంకోర్టులో నేడు తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్పై విచారణ జరగనుంది. అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రీ షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో అభ్యర్థులు, ...
Read more
కులగణనపై పబ్లిక్ అవగాహన కల్పించండి: బీసీ కమిషన్ సూచన
కులగణనపై బీసీ కమిషన్ కు మేధావుల సూచన సర్వేలో అడిగే ప్రశ్నలపై పబ్లిక్ అవగాహన సృష్టించాలని ప్రొఫెసర్లు, నేతలు అభిప్రాయాలు బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు కులగణన డేటా ...
Read more
జగదంబ అమ్మవారిని దర్శించుకున్న బిజెపి నాయకులు
బిజెపి నాయకులు జగదంబ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంతు సేవాలాల్, సంతు శ్రీ రామారావు మహారాజు సమాధిని సందర్శించారు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ ...
Read more
ఆలయాలపై దాడుల నివారణకు ప్రత్యేక చర్యలు అవసరం: బిజెపి నేత మోహన్ పటేల్
హిందూ ఆలయాలపై దాడులు, దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్న ఆందోళన ప్రభుత్వ వైఫల్యాల మూలంగా దుండగుల ధార్మిక స్థలాలపై దాడులు ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ భైంసా ...
Read more
పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి సన్మార్గంలో నడిపించే మార్గదర్శి గురువు
విద్యాబుద్దులు నేర్పించే గురువు సన్మార్గం చూపే ఆదర్శమూర్తి: మంత్రి సీతక్క భాషోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు పోలోజు శ్రీహరి రచించిన రాష్ట్ర భక్తి గీత ఆవిష్కరణ ...
Read more
అమ్మవారిని దర్శించుకున్న వరంగల్ ఆర్జేడి దంపతులు
శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి దంపతులు ఆలయ అధికారుల నుంచి తీర్థ ప్రసాదాల అందజేత వరంగల్ రాష్ట్ర విద్యాశాఖ అదిలాబాద్, నిజాంబాద్, ...
Read more
స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ: 66వ వారానికి పిచ్చి మొక్కల తొలగింపు
66వ వారానికి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం. పిచ్చి మొక్కలు తొలగించడం, మురుగు కాల్వలు శుభ్రం చేయడం. ఆరోగ్య సంబంధిత సమస్యలు నివారించాలన్న ఉద్దేశ్యం. ...
Read more