బాసరలో భారీగా కొండచిలువ లభ్యం: భయభ్రాంతులకు గురైన కాలనీవాసులు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర: అక్టోబర్ 21 నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో ఓ భారీ కొండచిలువ కొండపై నుండి దిగివచ్చి ...
Read more
విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు: సీఎం రేవంత్ రెడ్డి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహణ విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం పోలీస్ ఉద్యోగులకు ...
Read more
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం – పెను ప్రమాదం తప్పింది
నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం. ఆరోగ్యశ్రీ వార్డులో రోగులను సురక్షితంగా మరో వార్డుకు తరలింపు. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం ...
Read more
మధుర ఫలం… సీతాఫలం..!
సీతాఫలం పేదోడి యాపిల్గా ప్రసిద్ధి పోషక విలువలు పుష్కలంగా, ఔషధగుణాలు మెండుగా అదిలాబాద్ జిల్లాలో పండ్లకు మంచి డిమాండ్ సీతాఫలం, పేదోడి యాపిల్గా ప్రసిద్ధి చెందిన ఈ ...
Read more
దాతల ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం…
పేగు క్యాన్సర్తో బాధపడుతున్న భైంసా వాసి రాజు వైద్యం కోసం కుటుంబం అన్ని అవకాశాలు వెచ్చించినా, నిధుల కొరత దాతల సహాయం కోసం ఆర్థిక సహాయం కోరుతూ ...
Read more
12 ఏళ్లుగా మహిళా కడుపులో కత్తెర!
ఎమ్4న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: అక్టోబర్ 19 ఓ 45 ఏళ్ల మహిళ కడుపులో 12 ఏళ్లుగా కత్తెర ఉందని ఇటీవల వైద్యులు గుర్తించారు, ఇది ఆమెకే కాకుండా ...
Read more
కౌట బి బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ
M4 న్యూస్ (ప్రతినిధి) బోథ్ మండలం : అక్టోబర్ 19 కౌటా బి జెడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శశిధర్ రెడ్డి శనివారం సాయంత్రం బోథ్ ...
Read more
ప్రసూతి మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు
నిర్మల్, అక్టోబర్ 19, 2024 జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో, జిల్లాలో ...
Read more
శ్యామ్ మాయామ్ పిల్లలకు వైద్య పరీక్ష
ఆదిలాబాద్ జిల్లా అక్టోబర్ 19 (సూర్యదిశ) ఇచ్చోడ మండల కేంద్రంలో, సిడిపిఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యశాలలో పౌష్టికాహారం లోపం గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ...
Read more
: గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శ్రీ దత్త సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. ...
Read more