బాసరలో భారీగా కొండచిలువ లభ్యం: భయభ్రాంతులకు గురైన కాలనీవాసులు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర: అక్టోబర్ 21 నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో ఓ భారీ కొండచిలువ కొండపై నుండి దిగివచ్చి ...
Read more
తొలి రోజే హృదయాన్ని కలచివేసే ఘటన
హైదరాబాద్: అక్టోబర్ 21 తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడు హాట్ టాపిక్. సుప్రీం కోర్టు తీర్పుతో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు ...
Read more
ఎమ్మెల్యే పటేల్ అభ్యర్టన మేరకు సొయా ఎకరం కొనుగోలు పరిమితిని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 21 ప్రభుత్వ సొయాకొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి 6 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని పరిమితి ...
Read more
.16 మంది పిల్లలను కనండి: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వివాహం జరిగిన జంటలకు 16 మంది పిల్లలు కనాలని పిలుపునిచ్చారు. 16 రకాల సంపదల గురించి చెబుతూ, ఈ సంకేతం ప్రస్తావన ...
Read more
ఆస్తుల పంపకంలో నా కుటుంబానికి న్యాయం చేయాలి – రిలే నిరాహార దీక్ష
ఆస్తుల పంపకంలో అన్యాయం జరగిందని నిర్మల్ పట్టణానికి చెందిన సాయి కిరణ్ కుటుంబం నిరసన. ఆర్డీవో కార్యాలయం ఎదుట 7 రోజులుగా రిలే నిరాహార దీక్ష. CPM ...
Read more
జీవో నెంబర్ 29 రద్దుచేసి గ్రూప్ -1 పరీక్షలు రీషెడ్యూల్ చేయాలి: అడ్వకేట్ జగన్ మోహన్
జీవో నెంబర్ 29 రద్దు చేయాలని అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అభ్యంతరం గ్రూప్ -1 పరీక్షలను పునర్విభజించాలని ...
Read more
: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
ప్రజావాణి సమావేశంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరణ వివిధ సమస్యలను పరిష్కరించడానికి అధికారులను ఆదేశించారు ప్రధాన మంత్రి జన సురక్ష యోజనపై అవగాహన పెంచాలి జిల్లా కలెక్టర్ ...
Read more
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్ను అభినందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
అటల్ పెన్షన్ యోజనలో 2000 పైగా దరఖాస్తులు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంగోపాల్కు అవార్డు కలెక్టర్ అభిలాష అభినవ్ అభినందనలు అటల్ పెన్షన్ యోజన ...
Read more
: రైతు సంక్షేమ ప్రభుత్వమంటే కాంగ్రెస్సే: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రైతు సంక్షేమ ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డి రైతులను రాజులుగా చూడాలన్న సంకల్పం వేములవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సన్న రకం వడ్లకు కింటాలుకు ...
Read more
విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు: సీఎం రేవంత్ రెడ్డి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహణ విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం పోలీస్ ఉద్యోగులకు ...
Read more