పోలాల అమావాస్యలో మారిన సంప్రదాయం: ఎద్దులకు బదులు ట్రాక్టర్ల ప్రదక్షిణలు
ఎద్దులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ట్రాక్టర్లకు ప్రాధాన్యత లోకేశ్వరం మండలంలో పోలాల అమావాస్య పండుగ ఆంజనేయ స్వామి ఆలయంలో ట్రాక్టర్లతో ప్రదక్షిణలు లోకేశ్వరం మండలంలో పోలాల అమావాస్య పండుగను ...
Read more
ఎమ్మెల్యే వేతనం ద్వారా కళాశాల సిబ్బందికి వేతనాలు అందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఎమ్మెల్యే వేతనంతో 72 వేల రూపాయల చెక్కులు అందజేత మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ విరాళం ఎమ్మెల్యే శంకర్ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ...
Read more
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి చర్చ పునరావాస చర్యలు చేపట్టాలని ప్రత్యేక ...
Read more
: రాజధానిగా అమరావతి అనాలోచితం: మేడా శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు
మేడా శ్రీనివాస్ అమరావతిని రాజధానిగా ఎన్నుకోవడం అనాలోచితం అని ఆరోపణలు కొద్దిపాటి వర్షానికి అమరావతి కకలావికలం అవుతుందని ఆయన విమర్శ ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని కావాలన్న మేడా ...
Read more
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్: 52 లక్షల అవకతవక
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో 52 లక్షల నిధుల అవకతవక కాంట్రాక్టు ఉద్యోగి జాకీర్ హుస్సేన్ పై ఆరోపణలు ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి నిధులను దారిమళ్లించినట్లు ...
Read more
భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్సేన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున అందజేస్తున్నారు. విశ్వక్సేన్ ఏపీ సీఎం రిలీఫ్ ...
Read more
మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు.. సర్జరీతో బయటకు తీసిన వైద్యులు
విశాఖపట్నంలో మూడేళ్లుగా మహిళ కడుపులో ఉన్న శిశువు ఎముకల గూడు. కేజీహెచ్ డాక్టర్లు శిశువు గూడు గుర్తించి, సర్జరీ ద్వారా తొలగించారు. మహిళ 3 సంవత్సరాల క్రితం ...
Read more
ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ
విజయవాడ నగరం కుండపోత వర్షాలతో ముంపుకు గురైంది. హెలికాప్టర్ల ద్వారా వరద ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ. వాయుసేన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులు పంపిస్తున్నారు. ...
Read more
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం: ఆరోగ్య ప్రయోజనాలు
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం శరీర జీవక్రియ రేటు 30% పెరుగుతుంది. పేగు కదలికలు మెరుగుపడతాయి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ...
Read more
తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం
వెంకయ్యనాయుడు వరద బాధితులకు ₹10 లక్షల సాయం. తన పెన్షన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధికి ₹5 లక్షల. కుమారుడి ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా ₹2.5 ...
Read more