మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు వ్యాపారస్తులు సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now